వైసీపీ హయాంలో అన్నీ దొంగ సర్వే నెంబర్లే: మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం

ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్రి కిట్టు వ్యవహారశైలిపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

వైసీపీ హయాంలో అన్నీ దొంగ సర్వే నెంబర్లే: మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం
ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్రి కిట్టు వ్యవహారశైలిపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.