శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం రూ.3,73,66,587 నగదు వచ్చినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేశ్‌ జోషి, శ్రీపతి ఆచార్‌ తెలిపారు.

శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం రూ.3,73,66,587 నగదు వచ్చినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేశ్‌ జోషి, శ్రీపతి ఆచార్‌ తెలిపారు.