కాంగ్రెస్ ప్రభుత్వంఅధికారంలోకి వచ్చిన తర్వాత రెండేండ్లలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.11,287 కోట్లు ఖర్చు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులను పరుగులు పెట్టించడమే లక్ష్యంగా సర్కారు పలు కీలక చర్యలు తీసుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వంఅధికారంలోకి వచ్చిన తర్వాత రెండేండ్లలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.11,287 కోట్లు ఖర్చు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులను పరుగులు పెట్టించడమే లక్ష్యంగా సర్కారు పలు కీలక చర్యలు తీసుకుంది.