సింగరేణిలో బొగ్గు మాయంపై దర్యాప్తు చేయాలి..కమీషన్ల కోసం నచ్చిన వాళ్లకు కాంట్రాక్ట్లు
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయంపై దర్యాప్తు చేయాలని, బొగ్గు అక్రమ రవాణా వెనుక మాఫియా ఉందని బీజేఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్రెడ్డి ఆరోపించారు.