మండలంలోని బోయపాడు తీరంలో చేపలు మృత్యువాత పడడానికి సముద్రంలో నాచుతోపాటు, సరిపడ ఆక్సిజన్ అందకపోవమే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాలుష్యం వల్ల చేపలు మృతిచెందినట్టు ఆధారాలు లేవని, దీనిపై మరింత అధ్యయనం జరుగుతుందని నివేదికలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
మండలంలోని బోయపాడు తీరంలో చేపలు మృత్యువాత పడడానికి సముద్రంలో నాచుతోపాటు, సరిపడ ఆక్సిజన్ అందకపోవమే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాలుష్యం వల్ల చేపలు మృతిచెందినట్టు ఆధారాలు లేవని, దీనిపై మరింత అధ్యయనం జరుగుతుందని నివేదికలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే..