మఠం పాలనా కమిటీలో టీటీడీ ఈవో

హథీరాంజీ మఠం ఆస్తుల నిర్వహణలో మహంతు అర్జున్‌దా్‌సకు అవసరమైన సాయం చేయడానికి మధ్యప్రదేశ్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ దుప్పల వెంకటరమణ ఆధ్వర్యంలో పరిపాలన కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. నెల రోజుల తర్వాత టీటీడీ ఈవో రవిచంద్రను దేవదాయశాఖ తరఫున నామినేట్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

మఠం పాలనా కమిటీలో టీటీడీ ఈవో
హథీరాంజీ మఠం ఆస్తుల నిర్వహణలో మహంతు అర్జున్‌దా్‌సకు అవసరమైన సాయం చేయడానికి మధ్యప్రదేశ్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ దుప్పల వెంకటరమణ ఆధ్వర్యంలో పరిపాలన కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. నెల రోజుల తర్వాత టీటీడీ ఈవో రవిచంద్రను దేవదాయశాఖ తరఫున నామినేట్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.