సవాల్ చేసి సమయానికి రాలే... బీఆర్ఎస్ నేతలపై మంత్రులు పొన్నం, అడ్లూరి లక్ష్మణ్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: గురుకుల టెండర్లలో అవినీతి జరగలేదని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ మరోసారి స్పష్టం చేశారు. ఈ అంశంపై బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్