హైకోర్టులో ఎస్‌బీఐ పిటిషన్‌ విత్‌డ్రా!

రాయదుర్గం ఐదు ఎకరాల భూమి వివాదంలో ఎస్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీజీఐఐసీకి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోనుంది.

హైకోర్టులో ఎస్‌బీఐ పిటిషన్‌ విత్‌డ్రా!
రాయదుర్గం ఐదు ఎకరాల భూమి వివాదంలో ఎస్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీజీఐఐసీకి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోనుంది.