హాస్టల్ మెస్లలో మాంసాహారంపై నిషేధం.. గవర్నర్ తనిఖీ తర్వాత సంచలన నిర్ణయం..!
హాస్టల్ మెస్లలో మాంసాహారంపై నిషేధం.. గవర్నర్ తనిఖీ తర్వాత సంచలన నిర్ణయం..!
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (KGMU) హాస్టల్ మెస్లు, క్యాంటీన్లలో మాంసాహారం వండటం, వడ్డించడంపై తక్షణ ప్రభావంతో నిషేధం విధించింది. ఇటీవల ఉత్తరప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ ఆనందీబెన్ పటేల్ నిర్వహించిన తనిఖీ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాలను మెరుగుపరచే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు యాజమాన్యం వెల్లడించింది.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (KGMU) హాస్టల్ మెస్లు, క్యాంటీన్లలో మాంసాహారం వండటం, వడ్డించడంపై తక్షణ ప్రభావంతో నిషేధం విధించింది. ఇటీవల ఉత్తరప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ ఆనందీబెన్ పటేల్ నిర్వహించిన తనిఖీ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాలను మెరుగుపరచే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు యాజమాన్యం వెల్లడించింది.