హాస్పిటళ్లను తనిఖీ చేయండి..డ్యూటీలకు రాని డాక్టర్లు, సిబ్బందిపై చర్యలు తీసుకోండి : మంత్రి దామోదర

రాష్ట్రంలో అనుమతి లేకుండా, తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్న ఆయుర్వేద, హోమియోపతి క్లినిక్‌‌‌‌‌‌‌‌ లపై ఫోకస్ పెట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

హాస్పిటళ్లను తనిఖీ చేయండి..డ్యూటీలకు రాని డాక్టర్లు, సిబ్బందిపై చర్యలు తీసుకోండి : మంత్రి దామోదర
రాష్ట్రంలో అనుమతి లేకుండా, తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్న ఆయుర్వేద, హోమియోపతి క్లినిక్‌‌‌‌‌‌‌‌ లపై ఫోకస్ పెట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.