అభిషేక్-ఇషాన్ జోరు.. ఇంగ్లాండ్ ముందు 191 పరుగుల టార్గెట్
అభిషేక్-ఇషాన్ జోరు.. ఇంగ్లాండ్ ముందు 191 పరుగుల టార్గెట్
IND vs ENG 2nd T20I: మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇండియాకు ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు.
IND vs ENG 2nd T20I: మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇండియాకు ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు.