అమెరికా రాయబారితో పియూష్ గోయల్ సరదా వ్యాఖ్యలు

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్‌ను.. టీ20 వరల్డ్‌ కప్‌‌లో భారత్‌, యూఎస్‌ఏ మ్యాచ్‌కు లింక్ పెట్టారు. అమెరికా భారత్‌పై జీరో టారిఫ్‌లు విధించి ఉంటే.. క్రికెట్‌ మ్యాచ్‌ గెలిచేదంటూ పీయూష్‌ గోయల్ సరదాగా వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై మ్యాచ్‌లో అమెరికా ఆట తీరు అద్భుతంగా ఉందన్నారు.

అమెరికా రాయబారితో పియూష్ గోయల్ సరదా వ్యాఖ్యలు
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్‌ను.. టీ20 వరల్డ్‌ కప్‌‌లో భారత్‌, యూఎస్‌ఏ మ్యాచ్‌కు లింక్ పెట్టారు. అమెరికా భారత్‌పై జీరో టారిఫ్‌లు విధించి ఉంటే.. క్రికెట్‌ మ్యాచ్‌ గెలిచేదంటూ పీయూష్‌ గోయల్ సరదాగా వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై మ్యాచ్‌లో అమెరికా ఆట తీరు అద్భుతంగా ఉందన్నారు.