ఆంధ్రప్రదేశ్ : ప్రభుత్వాస్పత్రుల్లో కృత్రిమ అవయవ తయారీ కేంద్రాలు - తొలి విడతలో ఎక్కడెక్కడంటే..?
రాష్ట్రంలోని ఐదు ప్రభుత్వ బోధనా ఆసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ వివరాలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు.