ఇంట్లోంచి రూ.20 తెచ్చి.. ఢిల్లీ చూపిస్తానంటూ..! ముగ్గురు విద్యార్థుల మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్

గుంటూరు జిల్లా గరువుపాలెం ప్రైవేట్ పాఠశాల నుండి ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి, ఫోన్ ట్రాకింగ్ ద్వారా విద్యార్థులను ఢిల్లీలో గుర్తించారు. ఒక విద్యార్థి కేవలం ఇరవై రూపాయలతో స్నేహితులకు ఢిల్లీ చూపించడానికి వెళ్ళినట్లు తెలిసింది. పోలీసులు వారిని గుంటూరుకు తీసుకువస్తున్నారు.

ఇంట్లోంచి రూ.20 తెచ్చి.. ఢిల్లీ చూపిస్తానంటూ..! ముగ్గురు విద్యార్థుల మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్
గుంటూరు జిల్లా గరువుపాలెం ప్రైవేట్ పాఠశాల నుండి ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి, ఫోన్ ట్రాకింగ్ ద్వారా విద్యార్థులను ఢిల్లీలో గుర్తించారు. ఒక విద్యార్థి కేవలం ఇరవై రూపాయలతో స్నేహితులకు ఢిల్లీ చూపించడానికి వెళ్ళినట్లు తెలిసింది. పోలీసులు వారిని గుంటూరుకు తీసుకువస్తున్నారు.