ఇండియా ఈ వ్యర్ధాల బంగారు గని : 23 కోట్ల అక్రమ రవాణా సీజ్.. మీ పాత ఎలక్ట్రానిక్స్ కూడా విలువైనవేనా?
ఇండియా ఈ వ్యర్ధాల బంగారు గని : 23 కోట్ల అక్రమ రవాణా సీజ్.. మీ పాత ఎలక్ట్రానిక్స్ కూడా విలువైనవేనా?
ముంబైలోని నవా షెవా పోర్టులో అక్రమంగా తరలిస్తున్న రూ.23 కోట్ల విలువైన ఈ-వ్యర్థాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) స్వాధీనం చేసుకుంది. ఈ అల్యూమినియం స్క్రాప్ల మధ్య దాచిన 17వేల ల్యాప్టాప్లు, వేలకొద్దీ CPUలు ఇంకా చిప్లు ఉన్నాయి......
ముంబైలోని నవా షెవా పోర్టులో అక్రమంగా తరలిస్తున్న రూ.23 కోట్ల విలువైన ఈ-వ్యర్థాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) స్వాధీనం చేసుకుంది. ఈ అల్యూమినియం స్క్రాప్ల మధ్య దాచిన 17వేల ల్యాప్టాప్లు, వేలకొద్దీ CPUలు ఇంకా చిప్లు ఉన్నాయి......