రాజమహేంద్రవరం, సెప్టెంబరు 27(ఆంధ్ర జ్యోతి): బొమ్మూరు పోలీసులు అంతర్ రాష్ట్ర దొంగల ఆటకట్టించారు. ఈస్ట్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదా వరి జిల్లా దివాన్చెరువు ఫ్రూట్ మార్కెట్ సమీ పంలో నివాసం ఉంటున్న క్యానం అన్వేష్ కుటుం బంతో తల్లి అస్తికలు కాశీలో కలపడానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి బెడ్రూం చిందరవం దరగా ఉంది. బంగారం వస్తువులు, నగదు కనిపించలేదు. దీనిపై బొమ్మూరు పోలీసులకు ఫిర్యా
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 27(ఆంధ్ర జ్యోతి): బొమ్మూరు పోలీసులు అంతర్ రాష్ట్ర దొంగల ఆటకట్టించారు. ఈస్ట్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదా వరి జిల్లా దివాన్చెరువు ఫ్రూట్ మార్కెట్ సమీ పంలో నివాసం ఉంటున్న క్యానం అన్వేష్ కుటుం బంతో తల్లి అస్తికలు కాశీలో కలపడానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి బెడ్రూం చిందరవం దరగా ఉంది. బంగారం వస్తువులు, నగదు కనిపించలేదు. దీనిపై బొమ్మూరు పోలీసులకు ఫిర్యా