హైదరాబాద్ - కరీంనగర్ రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మల్కాజ్గిరికి చెందిన రైల్వే ఉద్యోగి చంద్రశేఖర్(35), అతని భార్య రేఖ(30), కొడుకు లోహిత్ (7), రేఖ వాళ్ల అక్క కొడుకు నిహాల్ (2)తో కలిసి గోదావరిఖని నుంచి హైదరాబాద్కు బయలుదేరారు.
హైదరాబాద్ - కరీంనగర్ రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మల్కాజ్గిరికి చెందిన రైల్వే ఉద్యోగి చంద్రశేఖర్(35), అతని భార్య రేఖ(30), కొడుకు లోహిత్ (7), రేఖ వాళ్ల అక్క కొడుకు నిహాల్ (2)తో కలిసి గోదావరిఖని నుంచి హైదరాబాద్కు బయలుదేరారు.