ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర : ఎమ్మెల్యేలు యెన్నం, జీఎంఆర్
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని మహబూబ్నగర్, దేవకరద్ర ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి. మధుసూదన్ రెడ్డి విమర్శించారు