ఎన్ని కుట్రలు చేసినా అంతిమ విజయం కాంగ్రెస్ దే : మంత్రి వాకిటి శ్రీహరి
ఎన్ని కుట్రలు చేసినా అంతిమ విజయం కాంగ్రెస్ దే : మంత్రి వాకిటి శ్రీహరి
బీజేపీ నాయకులు ఎన్నికుట్రలు చేసినా ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. తాను చేయని తప్పుకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు రచ్చ చేశారని, దీని ప్రభావం ఒక్క కాంగ్రెస్ అభ్యర్థి మీద కూడా పడలేదన్నారు.
బీజేపీ నాయకులు ఎన్నికుట్రలు చేసినా ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. తాను చేయని తప్పుకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు రచ్చ చేశారని, దీని ప్రభావం ఒక్క కాంగ్రెస్ అభ్యర్థి మీద కూడా పడలేదన్నారు.