ఏపీలో కొత్తగా మూడు ఇండస్ట్రియల్ పార్క్‌లు.. రూ.7,949.48 కోట్లతో, ఆ మూడు జిల్లాలకు మహర్దశ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లో కొత్త పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుల కోసం రూ.7,949.48 కోట్లతో హడ్‌కో, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ల నుండి రూ.7,500 కోట్లు రుణం తీసుకోనుంది. ఈ పార్కుల ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఏపీలో కొత్తగా మూడు ఇండస్ట్రియల్ పార్క్‌లు.. రూ.7,949.48 కోట్లతో, ఆ మూడు జిల్లాలకు మహర్దశ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లో కొత్త పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుల కోసం రూ.7,949.48 కోట్లతో హడ్‌కో, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ల నుండి రూ.7,500 కోట్లు రుణం తీసుకోనుంది. ఈ పార్కుల ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.