కిషన్ రెడ్డి గారు.. సింగరేణి కార్మికులకు ఆ గిఫ్ట్ ఇవ్వండి: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ డిమాండ్
అనంతరం ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ... పెద్దపల్లి జిల్లాకు వస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కేవలం పర్యటనలకే పరిమితం కాకుండా సింగరేణి కార్మికులకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.