గణిత శాస్త్ర ల్యాబ్తో విద్యార్థులకు ఉపయోగకరం : డీఈవో అశోక్

గణిత శాస్త్ర ల్యాబ్​ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడనుందని డీఈవో అశోక్ తెలిపారు. శనివారం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల అజాంగంజ్​లో గణిత శాస్త్ర ల్యాబ్​ను డీఈవో ప్రారంభించి మాట్లాడారు. ల్యాబ్​లో విద్యార్థులు తయారు చేసిన వివిధ గణిత నమూనాలు, బోధన పద్ధతులను పరిశీలించి అభినందించారు.

గణిత శాస్త్ర ల్యాబ్తో విద్యార్థులకు ఉపయోగకరం : డీఈవో అశోక్
గణిత శాస్త్ర ల్యాబ్​ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడనుందని డీఈవో అశోక్ తెలిపారు. శనివారం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల అజాంగంజ్​లో గణిత శాస్త్ర ల్యాబ్​ను డీఈవో ప్రారంభించి మాట్లాడారు. ల్యాబ్​లో విద్యార్థులు తయారు చేసిన వివిధ గణిత నమూనాలు, బోధన పద్ధతులను పరిశీలించి అభినందించారు.