గోదావరిని ఎడారిగా మారుస్తున్న ప్రభుత్వం

కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నారం, సుందళ్ళ బ్యారేజీల గేట్లు ఓపెన్‌ చేసి పెట్టి గోదావరి నదిని ఎడారిగా మార్చిన పాపం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబులదేనని మాజీ ఎమ్మల్యే పుట్ట మధు ఆరోపించారు.

గోదావరిని ఎడారిగా మారుస్తున్న ప్రభుత్వం
కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నారం, సుందళ్ళ బ్యారేజీల గేట్లు ఓపెన్‌ చేసి పెట్టి గోదావరి నదిని ఎడారిగా మార్చిన పాపం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబులదేనని మాజీ ఎమ్మల్యే పుట్ట మధు ఆరోపించారు.