గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధికి కొత్త పాలసీ: మంత్రి దామోదర రాజ నర్సింహా

రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి కొత్త పాలసీ తీసుకొస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఐటీడీఏ పరిధిలోని అన్ని ఏరియా ఆసుపత్రుల్లో దశలవారీగా సిటీ స్కాన్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు.

గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధికి కొత్త పాలసీ: మంత్రి దామోదర రాజ నర్సింహా
రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి కొత్త పాలసీ తీసుకొస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఐటీడీఏ పరిధిలోని అన్ని ఏరియా ఆసుపత్రుల్లో దశలవారీగా సిటీ స్కాన్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు.