జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు బంద్ .. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆర్టీసీ నిర్ణయం
జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు బంద్ .. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆర్టీసీ నిర్ణయం
తెలంగాణలో జేబీఎం కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సుల సేవలను ఆర్టీసీ యాజమాన్యం నిలిపివేసింది. ఈ బస్సుల్లో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా ఈ బస్సు సర్వీసుల సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది.
తెలంగాణలో జేబీఎం కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సుల సేవలను ఆర్టీసీ యాజమాన్యం నిలిపివేసింది. ఈ బస్సుల్లో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా ఈ బస్సు సర్వీసుల సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది.