జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం.. రూ.262 కోట్ల చారిత్రాత్మక పరిహారం

అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె మరణానికి పరిహారంగా రూ.262 కోట్లు ఇవ్వాలని స్థానిక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం.. రూ.262 కోట్ల చారిత్రాత్మక పరిహారం
అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె మరణానికి పరిహారంగా రూ.262 కోట్లు ఇవ్వాలని స్థానిక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.