ట్రిపుల్ఆర్ పరిహారం వచ్చేస్తోంది.. మూడో విడతలో రూ. 22 కోట్లు
ట్రిపుల్ఆర్ పరిహారం వచ్చేస్తోంది.. మూడో విడతలో రూ. 22 కోట్లు
ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం నిర్మాణం కోసం సేకరించే భూముల ఓనర్లకు పరిహారం అందుతోంది. గడిచిన మూడు నెలల్లో రెండు విడతల్లో పరిహారం అందింది. తాజాగా మూడో విడత పరిహారం నిర్వాసితుల అకౌంట్లలో సోమవారం జమ అయింది. భూసేకరణ నోటిఫికేషన్ను 2022లో జారీ చేశారు.
ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం నిర్మాణం కోసం సేకరించే భూముల ఓనర్లకు పరిహారం అందుతోంది. గడిచిన మూడు నెలల్లో రెండు విడతల్లో పరిహారం అందింది. తాజాగా మూడో విడత పరిహారం నిర్వాసితుల అకౌంట్లలో సోమవారం జమ అయింది. భూసేకరణ నోటిఫికేషన్ను 2022లో జారీ చేశారు.