తాగొచ్చి వేధిస్తున్నాడని చంపేశారు.. నిజామాబాద్ జిల్లా మోపాల్లో మరో దారుణం
తాగొచ్చి వేధిస్తున్నాడని చంపేశారు.. నిజామాబాద్ జిల్లా మోపాల్లో మరో దారుణం
నిజామాబాద్ జిల్లా మోపాల్మండలంలో టాయ్లెట్క్లీనర్నరాల్లోకి ఎక్కించి ప్రశాంత్ను భార్య సంధ్య హత్య చేసిన ఘటన మరువక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. తాగొచ్చి వేధిస్తున్నాడని ఓ వ్యక్తిని కుటుంబసభ్యులే చంపేసినట్లు తెలుస్తోంది.
నిజామాబాద్ జిల్లా మోపాల్మండలంలో టాయ్లెట్క్లీనర్నరాల్లోకి ఎక్కించి ప్రశాంత్ను భార్య సంధ్య హత్య చేసిన ఘటన మరువక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. తాగొచ్చి వేధిస్తున్నాడని ఓ వ్యక్తిని కుటుంబసభ్యులే చంపేసినట్లు తెలుస్తోంది.