తుది దశకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు

అంతర్జాతీయ ప్రమాణాలతో చేస్తున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. రూ.730 కోట్ల చేపట్టిన ఈ పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతాయని రైల్వే అధికారులు తెలిపారు.

తుది దశకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు
అంతర్జాతీయ ప్రమాణాలతో చేస్తున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. రూ.730 కోట్ల చేపట్టిన ఈ పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతాయని రైల్వే అధికారులు తెలిపారు.