ఎంతో కఠినమైన అఖిల భారత సర్వీసుల ఎంపిక ప్రక్రియలో పారదర్శత కోసం యూపీఎస్సీ నూతన సంస్కరణలు తీసుకువచ్చింది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ముఖ గుర్తింపు విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం విడుదల చేసిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2026 అధికారిక నోటిఫికేషన్లో ఈ మార్పులు ప్రకటించింది..
ఎంతో కఠినమైన అఖిల భారత సర్వీసుల ఎంపిక ప్రక్రియలో పారదర్శత కోసం యూపీఎస్సీ నూతన సంస్కరణలు తీసుకువచ్చింది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ముఖ గుర్తింపు విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం విడుదల చేసిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2026 అధికారిక నోటిఫికేషన్లో ఈ మార్పులు ప్రకటించింది..