తెలంగాణలోని పేదలకు కేంద్రం గుడ్ న్యూస్.. PMAY-U 2.0 కింద ఇళ్లు మంజూరు

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-పట్టణ (PMAY-U) 2.0 కింద తెలంగాణకు అదనంగా 8,338 ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. దీని కోసం రూ.125.07 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించగా.. తొలి విడతగా రూ.50.02 కోట్లు విడుదల చేయడానికి అంగీకరించింది. అయితే రాష్ట్రంలో ఈ పథకం అమలు తీరు, మందకొడి నిధుల వినియోగంపై కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. పాత పథకం కింద పెండింగ్‌లో ఉన్న ఇళ్లను సెప్టెంబరు 30 లోగా పూర్తి చేయాలని, లేనిపక్షంలో కేంద్ర సాయం నిలిచిపోతుందని హెచ్చరించింది.

తెలంగాణలోని పేదలకు కేంద్రం గుడ్ న్యూస్.. PMAY-U 2.0 కింద ఇళ్లు మంజూరు
ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-పట్టణ (PMAY-U) 2.0 కింద తెలంగాణకు అదనంగా 8,338 ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. దీని కోసం రూ.125.07 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించగా.. తొలి విడతగా రూ.50.02 కోట్లు విడుదల చేయడానికి అంగీకరించింది. అయితే రాష్ట్రంలో ఈ పథకం అమలు తీరు, మందకొడి నిధుల వినియోగంపై కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. పాత పథకం కింద పెండింగ్‌లో ఉన్న ఇళ్లను సెప్టెంబరు 30 లోగా పూర్తి చేయాలని, లేనిపక్షంలో కేంద్ర సాయం నిలిచిపోతుందని హెచ్చరించింది.