తొలి వేడుకకు రంగం సిద్ధం..!

రాష్ట్రంలోనే ఏకైక సరస్వతీ ఆలయంగా పేరుగాంచిన కొలనుభారతి క్షేత్రంలో జనవరి 23న అమ్మవారి జన్మదినం సందర్భంగా నిర్వహించే వసంతపంచమి వేడుకలకు ఏర్పాట్లను చేపట్టేందుకు శ్రీశైల దేవస్థానం సిద్ధమైంది.

తొలి వేడుకకు రంగం సిద్ధం..!
రాష్ట్రంలోనే ఏకైక సరస్వతీ ఆలయంగా పేరుగాంచిన కొలనుభారతి క్షేత్రంలో జనవరి 23న అమ్మవారి జన్మదినం సందర్భంగా నిర్వహించే వసంతపంచమి వేడుకలకు ఏర్పాట్లను చేపట్టేందుకు శ్రీశైల దేవస్థానం సిద్ధమైంది.