Telangana: ఎన్‌టీవీపై ఐఏఎస్‌ల సంఘం ఫిర్యాదు

ఓ ఐఏఎస్‌ అధికారిణిపై తప్పుడు వార్తలను ప్రసారం చేసి, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారంటూ ఎన్‌టీవీ, ఇతర యూట్యూబ్‌ చానెళ్లపై తెలంగాణ ఐఏఎస్‌ అధికారుల సంఘం సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌(సీసీఎస్‌) పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘం ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ చేసిన ఫిర్యాదు మేరకు..

Telangana: ఎన్‌టీవీపై ఐఏఎస్‌ల సంఘం ఫిర్యాదు
ఓ ఐఏఎస్‌ అధికారిణిపై తప్పుడు వార్తలను ప్రసారం చేసి, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారంటూ ఎన్‌టీవీ, ఇతర యూట్యూబ్‌ చానెళ్లపై తెలంగాణ ఐఏఎస్‌ అధికారుల సంఘం సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌(సీసీఎస్‌) పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘం ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ చేసిన ఫిర్యాదు మేరకు..