దేశంలో ఉగ్రవాద ముప్పు.. హై అలర్ట్ ప్రకటించిన నిఘా వర్గాలు

మన దేశ సరిహద్దు దాటి ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశించి విద్రోహ చర్యలకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గట్టి హెచ్చరికలు జారీ చేశాయి.

దేశంలో ఉగ్రవాద ముప్పు.. హై అలర్ట్ ప్రకటించిన నిఘా వర్గాలు
మన దేశ సరిహద్దు దాటి ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశించి విద్రోహ చర్యలకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గట్టి హెచ్చరికలు జారీ చేశాయి.