దేశంలో కొత్తగా మరో మూడు ఎయిర్‌లైన్స్... కేంద్రం గ్రీన్ సిగ్నల్

దేశీయ విమానయాన రంగంలో గుత్తాధిపత్యానికి చెక్ పడనుంది. ఇండిగో, ఎయిరిండియా వంటి సంస్థల ఆధిపత్యాన్ని తగ్గించేందుకు కేంద్రం కొత్తగా మూడు ఎయిర్‌లైన్స్‌కు అనుమతి ఇచ్చింది. కేరళకు చెందిన అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్, శంఖ్ ఎయిర్ సంస్థలు త్వరలో రంగంలోకి దిగనున్నాయి. ఇది ప్రయాణికులకు మరిన్ని అవకాశాలు కల్పించనుంది. దీంతో దేశీయ విమాన ఛార్జీల భారం తగ్గే అవకాశం ఉంది. ఇటీవల ఇండిగో విమానాల సంక్షోభంతో ప్రయాాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దేశంలో కొత్తగా మరో మూడు ఎయిర్‌లైన్స్... కేంద్రం గ్రీన్ సిగ్నల్
దేశీయ విమానయాన రంగంలో గుత్తాధిపత్యానికి చెక్ పడనుంది. ఇండిగో, ఎయిరిండియా వంటి సంస్థల ఆధిపత్యాన్ని తగ్గించేందుకు కేంద్రం కొత్తగా మూడు ఎయిర్‌లైన్స్‌కు అనుమతి ఇచ్చింది. కేరళకు చెందిన అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్, శంఖ్ ఎయిర్ సంస్థలు త్వరలో రంగంలోకి దిగనున్నాయి. ఇది ప్రయాణికులకు మరిన్ని అవకాశాలు కల్పించనుంది. దీంతో దేశీయ విమాన ఛార్జీల భారం తగ్గే అవకాశం ఉంది. ఇటీవల ఇండిగో విమానాల సంక్షోభంతో ప్రయాాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.