ఏపీ రేషన్ కార్డుదారులకు న్యూ ఇయర్ నుంచి రూ.20కే కిలో గోధుమ పిండి

ఏపీ ప్రభుత్వం రేషన్‌ కార్డుదారులకు న్యూఇయర్ గుడ్‌న్యూస్ ఇప్పుడే చెప్పింది. రేషన్ షాపుల్లో రూ.20కే కిలో గోధుమ పిండిని అందించనుంది.

ఏపీ రేషన్ కార్డుదారులకు న్యూ ఇయర్ నుంచి రూ.20కే కిలో గోధుమ పిండి
ఏపీ ప్రభుత్వం రేషన్‌ కార్డుదారులకు న్యూఇయర్ గుడ్‌న్యూస్ ఇప్పుడే చెప్పింది. రేషన్ షాపుల్లో రూ.20కే కిలో గోధుమ పిండిని అందించనుంది.