మంచి గాలి ఎలాగూ ఇవ్వలేరు.. వాటిపై జీఎస్టీ అయినా తగ్గించండి: కేంద్రంపై హైకోర్టు ఆగ్రహం

ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా తీవ్రమైన వాయు కాలుష్యంపై ఢిల్లీ హైకోర్టు కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్ ప్యూరిఫైయర్లపై 18% జీఎస్టీని తగ్గించే అంశాన్ని ఎందుకు పరిశీలించడం లేదని ప్రశ్నించింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్న ఈ తరుణంలో, స్వచ్ఛమైన గాలి అందరికీ అవసరమని, ప్యూరిఫైయర్లను అందుబాటు ధరల్లో ఉంచాలని ఆదేశించింది. శీతాకాలంలో ఢిల్లీవాసులు గాలి పీల్చుకోవడానికి భయపడే పరిస్థితి. గాలిలో వాయు నాణ్యత అత్యంత దారుణంగా పడిపోతుంది.

మంచి గాలి ఎలాగూ ఇవ్వలేరు.. వాటిపై జీఎస్టీ అయినా తగ్గించండి: కేంద్రంపై హైకోర్టు ఆగ్రహం
ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా తీవ్రమైన వాయు కాలుష్యంపై ఢిల్లీ హైకోర్టు కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్ ప్యూరిఫైయర్లపై 18% జీఎస్టీని తగ్గించే అంశాన్ని ఎందుకు పరిశీలించడం లేదని ప్రశ్నించింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్న ఈ తరుణంలో, స్వచ్ఛమైన గాలి అందరికీ అవసరమని, ప్యూరిఫైయర్లను అందుబాటు ధరల్లో ఉంచాలని ఆదేశించింది. శీతాకాలంలో ఢిల్లీవాసులు గాలి పీల్చుకోవడానికి భయపడే పరిస్థితి. గాలిలో వాయు నాణ్యత అత్యంత దారుణంగా పడిపోతుంది.