కేవలం పదిరోజుల వ్యవధిలోనే సీఎం రేవంత్రెడ్డి మరోసారి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. మొదట రంగారెడ్డి జిల్లాలోని ఫ్యూచర్ సిటీలో అమేజాన్ డేటా సెంటర్కు శంకుస్థాపన చేసిన అనంతరం నేరుగా హెలికాప్టర్లో మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద ఉన్న అమరరాజా గిగా కారిడార్కు చేరుకోనున్నారు.
కేవలం పదిరోజుల వ్యవధిలోనే సీఎం రేవంత్రెడ్డి మరోసారి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. మొదట రంగారెడ్డి జిల్లాలోని ఫ్యూచర్ సిటీలో అమేజాన్ డేటా సెంటర్కు శంకుస్థాపన చేసిన అనంతరం నేరుగా హెలికాప్టర్లో మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద ఉన్న అమరరాజా గిగా కారిడార్కు చేరుకోనున్నారు.