న్యూజిలాండ్‌ పర్యటనకు మోదీ.. లక్సన్‌ కీలక ప్రకటన

భారత ప్రధాని నరేంద్ర మోదీ న్యూజిలాండ్‌ పర్యటనకు ఒక రోజు ముందే ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్‌ లక్సన్‌ కీలక ప్రకటన చేశారు. భారత్‌తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావడంతో న్యూజిలాండ్‌ నుంచి భారత్‌కు జరిగే ఎగుమతుల్లో 57 శాతం ఉత్పత్తులకు తొలిరోజే దిగుమతి సుంకం ఉండదని వెల్లడించారు.

న్యూజిలాండ్‌ పర్యటనకు మోదీ.. లక్సన్‌ కీలక ప్రకటన
భారత ప్రధాని నరేంద్ర మోదీ న్యూజిలాండ్‌ పర్యటనకు ఒక రోజు ముందే ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్‌ లక్సన్‌ కీలక ప్రకటన చేశారు. భారత్‌తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావడంతో న్యూజిలాండ్‌ నుంచి భారత్‌కు జరిగే ఎగుమతుల్లో 57 శాతం ఉత్పత్తులకు తొలిరోజే దిగుమతి సుంకం ఉండదని వెల్లడించారు.