నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ భూమిపై వైసీపీ భూ కబ్జాదారుల కన్ను
నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ భూమిపై వైసీపీ భూ కబ్జాదారుల కన్ను
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరులో వైసీపీ భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. చుంచులూరు గ్రామంలో ప్రభుత్వానికి చెందిన పశువుల కుంట స్థలాన్ని వైసీపీ భూ కబ్జాదారులు ఆక్రమించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరులో వైసీపీ భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. చుంచులూరు గ్రామంలో ప్రభుత్వానికి చెందిన పశువుల కుంట స్థలాన్ని వైసీపీ భూ కబ్జాదారులు ఆక్రమించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.