రాష్ట్రంలో నివసిస్తున్న వారందరికీ శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలు (పీఆర్సీ) జారీ చేయాలని కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దీనిని ప్రతిపక్షం బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అదే సమయంలో చిక్కబళ్లాపూర్ జిల్లాలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
రాష్ట్రంలో నివసిస్తున్న వారందరికీ శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలు (పీఆర్సీ) జారీ చేయాలని కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దీనిని ప్రతిపక్షం బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అదే సమయంలో చిక్కబళ్లాపూర్ జిల్లాలో కీలక పరిణామం చోటు చేసుకుంది.