ఆ రెండు పార్టీలు ‘రక్త కన్నీరు’ నాగభూషణాన్ని మించి జీవిస్తున్నాయి.. బండి సంజయ్ సెటైర్లు
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని సెటైర్లు గుప్పించారు.