బోయకొండ గంగమ్మ ఆలయానికి హుండీ లెక్కింపు ద్వారా రూ.1.25 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఏకాంబరం పేర్కొన్నారు. 54 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకలకు సంబంధించి హుండీలను లెక్కించగా రూ .1,25,45,420 నగదు, 43.950 గ్రాముల బంగారు, 550.100 గ్రాములు వెండితో పాటు కొంత విదేశీ కరెన్సీ లభించిందన్నారు.
బోయకొండ గంగమ్మ ఆలయానికి హుండీ లెక్కింపు ద్వారా రూ.1.25 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఏకాంబరం పేర్కొన్నారు. 54 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకలకు సంబంధించి హుండీలను లెక్కించగా రూ .1,25,45,420 నగదు, 43.950 గ్రాముల బంగారు, 550.100 గ్రాములు వెండితో పాటు కొంత విదేశీ కరెన్సీ లభించిందన్నారు.