అటవీ ప్రాంతంలో మహిళ హత్య?

చంద్రగిరి మండలం, మూలపల్లె అటవీ ప్రాంతంలో ఓ పశువుల కాపరి హత్యకు గురైంది.పశువుల యజమానే ఈ హత్య చేసి ఆనవాళ్లను చెరిపేసి దహన క్రియలకు సిద్ధమయ్యారన్న ఆరోపణలున్నాయి.

అటవీ ప్రాంతంలో  మహిళ హత్య?
చంద్రగిరి మండలం, మూలపల్లె అటవీ ప్రాంతంలో ఓ పశువుల కాపరి హత్యకు గురైంది.పశువుల యజమానే ఈ హత్య చేసి ఆనవాళ్లను చెరిపేసి దహన క్రియలకు సిద్ధమయ్యారన్న ఆరోపణలున్నాయి.