ఆరు ప్రాణాలు తీసిన ఘటన.. చంపడానికి కొన్ని గంటల ముందు కన్న బిడ్డలతో క్రికెట్ ఆడిన నిందితుడు
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో ఆరుగురిని రాజ్ కుమార్ అనే వ్యక్తి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ముందు రాజ్ కుమార్ తన కన్నబిడ్డలతో క్రికెట్ ఆడాడు.