పీఓకేలో నిరసనకారులపై పాక్ సైన్యం అరాచకాలు.. తీవ్రంగా స్పందించిన భారత్
పీఓకేలో నిరసనకారులపై పాక్ సైన్యం అరాచకాలు.. తీవ్రంగా స్పందించిన భారత్
పీఓకేలో నిరసన చేస్తున్నవారిపై పాకిస్తాన్ సైన్యం దారుణంగా వ్యవహరిస్తోంది. ఆందోళనలను అణిచివేసేందుకు పాక్ ఆర్మీ చేస్తున్న హింసాకాండలో ఇప్పటివరకు 10 మంది మరణించగా.. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇది భయంకరమైన క్రూరత్వం అని అభివర్ణించింది. పీఓకేలోని భూభాగాలను చట్టవిరుద్ధంగా ఆక్రమించిన పాకిస్తాన్.. అక్కడి వనరులను దోచుకోవడమే ఈ ఆందోళనలకు కారణమని పేర్కొంది. మొత్తం 38 డిమాండ్లతో పీఓకేలో నిరసనలు ఆరో రోజుకు చేరుకున్నాయి.
పీఓకేలో నిరసన చేస్తున్నవారిపై పాకిస్తాన్ సైన్యం దారుణంగా వ్యవహరిస్తోంది. ఆందోళనలను అణిచివేసేందుకు పాక్ ఆర్మీ చేస్తున్న హింసాకాండలో ఇప్పటివరకు 10 మంది మరణించగా.. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇది భయంకరమైన క్రూరత్వం అని అభివర్ణించింది. పీఓకేలోని భూభాగాలను చట్టవిరుద్ధంగా ఆక్రమించిన పాకిస్తాన్.. అక్కడి వనరులను దోచుకోవడమే ఈ ఆందోళనలకు కారణమని పేర్కొంది. మొత్తం 38 డిమాండ్లతో పీఓకేలో నిరసనలు ఆరో రోజుకు చేరుకున్నాయి.