పాక్, చైనాలకు వణుకు పుట్టించే భారత కొత్త అస్త్రం.. డీఆర్‌డీఓ ప్రయోగించిన 2 ప్రళయ్ మిసైళ్లు సక్సెస్

సరిహద్దుల్లో శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే ఆయుధాలను భారత్ తయారు చేస్తోంది. డీఆర్‌డీఓ రూపొందించిన ప్రళయ్ క్షిపణి వరుస ప్రయోగాలు సక్సెస్ కావడంతో సైన్యంలో చేరడానికి సర్వం సిద్ధమైంది. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లోని వ్యూహాత్మక లక్ష్యాలను ఛేదించడానికి ఇది భారత రక్షణ దళాలకు ఒక శక్తివంతమైన ఆయుధంగా మారుతుంది. త్వరలోనే 120కి పైగా ప్రళయ్ క్షిపణులను సరిహద్దుల్లో మోహరించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది.

పాక్, చైనాలకు వణుకు పుట్టించే భారత కొత్త అస్త్రం.. డీఆర్‌డీఓ ప్రయోగించిన 2 ప్రళయ్ మిసైళ్లు సక్సెస్
సరిహద్దుల్లో శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే ఆయుధాలను భారత్ తయారు చేస్తోంది. డీఆర్‌డీఓ రూపొందించిన ప్రళయ్ క్షిపణి వరుస ప్రయోగాలు సక్సెస్ కావడంతో సైన్యంలో చేరడానికి సర్వం సిద్ధమైంది. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లోని వ్యూహాత్మక లక్ష్యాలను ఛేదించడానికి ఇది భారత రక్షణ దళాలకు ఒక శక్తివంతమైన ఆయుధంగా మారుతుంది. త్వరలోనే 120కి పైగా ప్రళయ్ క్షిపణులను సరిహద్దుల్లో మోహరించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది.