పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఎయిర్ బస్ బోర్డుతో మంత్రి లోకేష్ భేటీ
పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఎయిర్ బస్ బోర్డుతో మంత్రి లోకేష్ భేటీ
ప్రఖ్యాత కంపెనీ ఎయిర్ బస్ కోసం ఏపీ ముందడుగు వేసింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఎయిర్ బస్ ప్రతినిధులతో కీలక చర్చలు జరిపారు. విమానాల తయారీ సంస్థ, ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ పెట్టుబడుల కోసం రాష్ట్రం మరో ముందడుగు వేసింది. న్యూఢిల్లీలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ సంస్థ పూర్తిస్థాయి బోర్డుతో ఉన్నత స్థాయి సమావేశం అయ్యారు.
ప్రఖ్యాత కంపెనీ ఎయిర్ బస్ కోసం ఏపీ ముందడుగు వేసింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఎయిర్ బస్ ప్రతినిధులతో కీలక చర్చలు జరిపారు. విమానాల తయారీ సంస్థ, ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ పెట్టుబడుల కోసం రాష్ట్రం మరో ముందడుగు వేసింది. న్యూఢిల్లీలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ సంస్థ పూర్తిస్థాయి బోర్డుతో ఉన్నత స్థాయి సమావేశం అయ్యారు.