పేపర్ లెస్ వాటర్ బోర్డు !.. ఈ–ఆఫీస్ ప్రారంభించిన  ఎండీ అశోక్ రెడ్డి

గ్రేటర్ పరిధిలో వినియోగదారులకు పేపర్​లెస్​సేవలు అందించాలని వాటర్​బోర్డు నిర్ణయించింది. నగరంలోని అన్ని ఆఫీసుల్లో ‘ఈ-–ఆఫీస్’ వ్యవస్థను పూర్తిగా అమలు చేయాలని ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం బోర్డు హెడ్డాఫీసులో జేఎండీ మయాంక్ మిట్టల్ తో కలిసి ఆయన ఈ-–ఆఫీస్ ప్రారంభించారు.

పేపర్ లెస్ వాటర్ బోర్డు !.. ఈ–ఆఫీస్ ప్రారంభించిన  ఎండీ అశోక్ రెడ్డి
గ్రేటర్ పరిధిలో వినియోగదారులకు పేపర్​లెస్​సేవలు అందించాలని వాటర్​బోర్డు నిర్ణయించింది. నగరంలోని అన్ని ఆఫీసుల్లో ‘ఈ-–ఆఫీస్’ వ్యవస్థను పూర్తిగా అమలు చేయాలని ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం బోర్డు హెడ్డాఫీసులో జేఎండీ మయాంక్ మిట్టల్ తో కలిసి ఆయన ఈ-–ఆఫీస్ ప్రారంభించారు.