ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు అన్నారు. ఎర్రగొండపాలెం ఎన్జీవో కాలనీలో శనివారం రూ.26లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ని యోజకవర్గంలో ఇప్పటికే రూ.10కోట్లతో సీసీ రోడ్లు నిర్మాణ పనులు పూర్తయ్యాయని అన్నారు.
ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు అన్నారు. ఎర్రగొండపాలెం ఎన్జీవో కాలనీలో శనివారం రూ.26లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ని యోజకవర్గంలో ఇప్పటికే రూ.10కోట్లతో సీసీ రోడ్లు నిర్మాణ పనులు పూర్తయ్యాయని అన్నారు.